Janasena Solider's ❤️✊
June 11, 2025 at 01:28 PM
*రేపటి_నుంచి_తల్లికి_వందనం_పథకం_అమలు:* *•ఏపీ లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ 'తల్లికి వందనం' పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జమ చేయనుంది.* *•1 వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుంది.* *#tallikivandanam* *#ndagovernment* *#andhrapradesh*
👍 ❤️ 🙏 😮 30

Comments