VISWAM VOICE BREAKING NEWS
VISWAM VOICE BREAKING NEWS
June 8, 2025 at 02:10 PM
*Press Release* *మాగంటి గోపినాథ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేష్ దంపతులు* హైదరాబాద్: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయాన్ని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు సందర్శించి నివాళులు అర్పించారు. మాదాపూర్ లోని ఆయన నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. అనంతరం గోపీనాథ్ కుటుంబసభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments