
VISWAM VOICE BREAKING NEWS
June 8, 2025 at 02:10 PM
*Press Release*
*మాగంటి గోపినాథ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేష్ దంపతులు*
హైదరాబాద్: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయాన్ని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు సందర్శించి నివాళులు అర్పించారు. మాదాపూర్ లోని ఆయన నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. అనంతరం గోపీనాథ్ కుటుంబసభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.