VISWAM VOICE BREAKING NEWS
VISWAM VOICE BREAKING NEWS
June 8, 2025 at 02:12 PM
*రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గారు ఈ నెల 9,10 తేదీల్లో రెండు రోజుల పాటు పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు* *మంత్రి నారా లోకేష్ గారి పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన వివరాలు* *09-06-2025 (సోమవారం)* *ఉదయం* 11.00- పార్వతీపురం పట్టణంలోని రాయల్ కన్వెన్షన్ కు చేరుకుంటారు. 11.00 -1.30 రాయల్ కన్వెన్షన్ లో జరిగే ‘షైనింగ్ స్టార్స్ అవార్డ్’ కార్యక్రమంలో పాల్గొంటారు. *మధ్యాహ్నం* 03.00-07.00 పార్వతీపురం మండలం చిన్న బొందపల్లిలో ఉత్తమ కార్యకర్తలు, నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. *విశాఖ పర్యటన వివరాలు* *10-06-2025 (మంగళవారం)* *ఉదయం* 10.00-10.45 టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఇంటిని సందర్శించనున్నారు. 11.00-01.00 విశాఖ కలెక్టరేట్ లో యోగాంధ్ర కార్యక్రమంపై నిర్వహించే సమీక్షలో పాల్గొంటారు.

Comments