
VISWAM VOICE BREAKING NEWS
June 9, 2025 at 05:56 AM
తిరుపతి
అలిపిరిలో చెక్ పాయింట్ లో బెలూన్స్ పేల్చే ఎయిర్ పిస్టల్, టెలిస్కోప్ స్వాధీనం
కర్ణాటక నుంచి ఓ భక్తుడు కారులో తీసుకెళుతుండగా చెక్ పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్న ఎస్పీఎఫ్ సిబ్బంది
బెంగళూరు నుంచి వచ్చిన భక్తుడు, తెలియకుండా తీసుకురావడంతో తిరిగి భక్తుడికి అప్పగించిన విజిలెన్స్ అధికారులు.
భక్తుడు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక్కు పంపించేసిన విజిలెన్స్.
