VISWAM VOICE BREAKING NEWS
VISWAM VOICE BREAKING NEWS
June 9, 2025 at 05:56 AM
తిరుపతి అలిపిరిలో చెక్ పాయింట్ లో బెలూన్స్ పేల్చే ఎయిర్ పిస్టల్, టెలిస్కోప్ స్వాధీనం కర్ణాటక నుంచి ఓ భక్తుడు కారులో తీసుకెళుతుండగా చెక్ పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్న ఎస్పీఎఫ్ సిబ్బంది బెంగళూరు నుంచి వచ్చిన భక్తుడు, తెలియకుండా తీసుకురావడంతో తిరిగి భక్తుడికి అప్పగించిన విజిలెన్స్ అధికారులు. భక్తుడు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక్కు పంపించేసిన విజిలెన్స్.
Image from VISWAM VOICE BREAKING NEWS: తిరుపతి   అలిపిరిలో చెక్ పాయింట్ లో  బెలూన్స్ పేల్చే ఎయిర్ పిస్టల్, టె...

Comments