
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
May 26, 2025 at 11:52 AM
#adminpost #couriersrinu_office
ఇటీవల అనారోగ్యానికి గురైన
పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలం జనసేన పార్టీ అధ్యక్షులు తిరుమాని రామాంజనేయులు గారిని పరామర్శించిన జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ శ్రీ వికృతి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను ) గారు.
పరామర్శించిన వారిలో జనసేన కృతివెన్ను మండల ప్రధాన కార్యదర్శి కాజా మణికంఠ గారు, జనసేన కృత్తివెన్ను మండల కార్యదర్శి బాడిత నాగబాబు గారు,జనసేన కృత్తివెన్ను మండల కార్యదర్శి కొప్పినేని ఆది శేషు గారు, లక్ష్మీపురం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు పులగం శ్రీను గారు,కొప్పినేని నరసింహం గారు, బంటుమిల్లి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గొట్రూ రవి కిరణ్ గారు, బంటుమిల్లి మండల జనసేన నాయకులు యడ్లపల్లి రుకేష్ గారు మరియు తదితరులు ఉన్నారు.
