
PRK Connects 💥
May 28, 2025 at 01:29 PM
*Big Breaking News!*🚨🔥
జూన్ 3న పల్నాడు జిల్లాకి జగన్ గారు
కోర్లకుంట నాగమల్లేశ్వరావు చౌదరి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు . వైఎస్సార్ సీపీ ఉప సర్పంచ్, రెంటపాళ్ల గ్రామం,సత్తెనపల్లి మండలం,పల్నాడు జిల్లా
2024 లో టీడీపీ అధికారం వచ్చాక టీడీపీ పార్టీ వారు ఆతని ఇంటి మీదకి వెళ్ళి ఆతన్ని టార్చర్ చేశారు . మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు
#ysjaganmohanreddy గారు ఆతని కుటుంబాన్ని పరామర్సించడానికి వస్తున్నారు.