
Polamreddy Dinesh Reddy | TDP
May 30, 2025 at 05:16 AM
మహానాడు వేడుక మూడో రోజు మహా అద్భుతంగా జరిగింది. ఎటు చూసినా జనం.. కడప పసుపు వనంలా మారింది.. అధినేత చంద్రబాబు ప్రసంగం తెలుగుదేశం పార్టీలో నూతనోత్తేజం నింపింది. ప్రజల కోసం పనిచేద్దాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇచ్చిన పిలుపు ప్రభంజనం అయింది..
#mahanaduroars
#mahanadu2025
#telugudesamparty
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh
👍
❤️
3