
Polamreddy Dinesh Reddy | TDP
June 12, 2025 at 09:00 AM
ప్రజల ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది.!!
ఈరోజుతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా, రాష్ట్ర అభివృద్ధికి మరింత ముందడుగు వేయాలని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారి నాయకత్వానికి భగవంతుడు మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుతూ — తిరుమలలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు, నాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#సుపరిపాలనలోతొలిఅడుగు #firststeprebuildingap
#idhimanchiprabhutvam #chandrababunaidu
#andhrapradesh #polamreddydineshreddy

❤️
👍
2