
Ntv Telugu
June 11, 2025 at 03:27 PM
> యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన.. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు.. తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మకండి.. రూ.3వేలు దాటితే ఛార్జీలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం-కేంద్ర ఆర్థికశాఖ
👍
😂
🩵
❤️
🖕
😢
11