
Ntv Telugu
June 11, 2025 at 04:06 PM
> విజయవాడ: రేపు సాయంత్రం 5 గంటలకు పోరంకి మురళి రిసార్ట్లో కూటమి ఏడాది పాలన వార్షికోత్సవం.. "సుపరిపాలన స్వర్ణాంధ్ర" పేరుతో సభకు ఏర్పాట్లు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు.. ఉన్నతాధికారులు కూడా తప్పనిసరిగా పాల్గొనాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
❤️
👎
😂
🖕
🩴
☺️
❤
👇
👍
👙
27