
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
June 11, 2025 at 03:55 PM
రాజమహేంద్రవరంలో రూ.3.60కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆర్ఎంసీ కమిషనర్ కేతన్తో కలిసి శాప్ ఛైర్మన్ రవినాయుడు ప్రారంభించారు.
#idhimanchiprabhutvam
#andhrapradesh
👍
❤️
🙏
🚳
17