Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
June 13, 2025 at 02:25 AM
- కూటమి పాలన ఏడాదైన సందర్భంగా 67 లక్షల మంది విద్యార్థులకు *తల్లికి వందనం". మొత్తం ఖర్చు రూ 10,091 కోట్లు ..సీఎం చంద్రబాబు వెల్లడి. - సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల బండి పై కూటమి ప్రభుత్వ ప్రయాణం ..ఏడాది పాలనపై విలేకరుల సమావేశంలో ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. - అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది దుర్మరణం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. - ఇప్పటివరకూ మంచితనమే చూశారు ,ఇకపై తప్పుడు వైఖరి ని ఉపేక్షించను.. వైసీపీ తీరుపై మండిపడిన సీఎం చంద్రబాబు. - ఏడాది పాలనలో సాధించిన ప్రగతిపై ప్రభుత్వోత్సవం "సుపరిపాలనలో తొలిఅడుగు". నేడే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న కూటమి ప్రభుత్వం. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bit.ly/3SRXPzs #telugudesamepaper #chaitanyarathamepaper
Image from Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ: - కూటమి పాలన ఏడాదైన సందర్భంగా 67 లక్షల మంది విద్యార్థులకు *తల్లికి వంద...
👍 🙏 ❤️ 💦 😢 21

Comments