
Telugu Desam Party | TDP | తెలుగు దేశం పార్టీ | టీడీపీ
June 13, 2025 at 06:16 AM
రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో, "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం"లో సన్నబియ్యంతో స్కూల్స్ తెరిచిన తొలిరోజే వండి విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో, విద్యా శాఖా మంత్రి లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో మెనూలో మార్పులు చేసి పిల్లలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకున్నారు. గతంలో పోల్చితే సన్నబియ్యంతో చేసిన అన్నం బాగుందని విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#dokkaseethammamiddaymeal
#middaymeal
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh
👍
❤️
🙏
👌
❤
💛
😮
28