PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
May 30, 2025 at 04:23 PM
తేది:(30-5-2025) డల్లాస్‌ చేరుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఘన స్వాగతం.. డల్లాస్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరియు భారత రాష్ట్ర సమితి (BRS) రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ నగరానికి చేరుకున్న జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి USAలోని బిఆర్ఎస్ కార్య కర్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా "జై తెలంగాణ", "జై BRS" నినాదాలతో డల్లాస్‌ శబ్దించించారు. అనంతరం BRS అమెరికా విభాగం ఆధ్వర్యంలో జరుగనున్న ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పల్లా గారు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.
Image from PALLA RAJESHWAR REDDY: తేది:(30-5-2025)  డల్లాస్‌ చేరుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ ర...

Comments