
గోడపత్రిక
May 26, 2025 at 12:26 PM
ఈ మహానాడుకి ఎజెండా ముఖ్యాంశాలు
చంద్రబాబుని లోకేష్ ని మరోసారి జాతీయ అధ్యక్షుడు కార్యదర్శిగా ఎన్నిక
ఈసారి అదనంగా *భారతరత్న* నటరత్న ఎన్టీఆర్ తో పాటు జాతిపిత రాజగురువు మా గురువు రామోజీరావు గారికి కూడా
తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు అధ్యక్షులు కార్యదర్శులు తర్వాత ప్రకటిస్తారు
బందోబస్తు కి వచ్చిన పోలీసులు భోజనాలు చేస్తారు
అందరికీ కోవౌ షీల్డ్ బిల్లలు దారిలోనే ఇచ్చి సభా వేదిక దగ్గరికి పంపుతారు
జపాన్ నుంచి ప్రత్యేకించి తెప్పించిన లేజర్ బీమ్ పూర్తిగా ప్రాంగణాన్ని రక్షిస్తూ ఉంటుంది కెమెరా పర్యవేక్షణలో కరోనా క్రిమి లోపలికి రాకుండా
