
Harish Balayogi
May 30, 2025 at 12:46 PM
#adminpost
ఒకప్పుడు, లోక్సభ స్పీకర్గా గౌరవనీయులు శ్రీ జి.ఎం.సీ. బాలయోగి గారు, ఐక్యరాజ్య సమితి ప్రధాన సభలో ఉగ్రవాదంపై భారతదేశం యొక్క నిర్దాక్షిణ్య వైఖరిని ప్రపంచానికి చాటిచెప్పారు. న్యూయార్క్ వేదికగా ఆయన చేసిన ప్రసంగం, భారతదేశం ఉగ్రవాదంపై తీసుకున్న కఠినమైన స్థానం ప్రతిబింబించింది.
ఇప్పుడు, ఆయన కుమారుడు జి.ఎం. హరీష్ బాలయోగి గారు, పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా, విదేశీ వేదికలపై భారతదేశం తరుపున ఉగ్రవాదంపై పోరాటాన్ని, పితృవాక్యాన్ని కొనసాగిస్తూ, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ స్వరం వినిపిస్తున్నారు.
ఇది కేవలం కుటుంబ వారసత్వం కాదు… దేశం కోసం రెండు తరాల నిబద్ధత.

❤️
👍
5