
Sakshi Telugu News
June 13, 2025 at 12:45 PM
*ఎయిరిండియా విమాన ప్రమాదం.. డీజీసీఏ అప్రమత్తం*
- ఎయిరిండియా బోయింగ్ 787-800 విమాన ప్రమాదం
- అప్రమత్తమైన భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ)
- 787 సిరీస్ బోయింగ్ విమానాల్లో తనిఖీలకు ఆదేశం
- తనీఖీలు చేపట్టి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు