
Sakshi Telugu News
June 13, 2025 at 01:09 PM
x
ఢిల్లీ: ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి. ఇందుకు అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై టీడీపీ నేతల అత్యాచారానికి పాల్పడిన ఘటనలే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశామని, అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
https://www.sakshi.com/telugu-news/national/ysrcp-mp-gurumurthy-slams-ap-govt-2476799
👍
😢
5