
Venugopal Reddy Chenchu (NRITDP)
May 19, 2025 at 01:39 PM
మా ప్రభుత్వం ఈ వారంలో చేపట్టిన కార్యక్రమాల (మే 12 - మే 18) రిక్యాప్ – తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు.🔥
విజయవాడలో జంతు సంరక్షణ శాఖ మరియు గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ సంయుక్తంగా నిర్వహించిన Tech AI 2.0 కాన్క్లేవ్లో పాల్గొన్న చంద్రబాబు, రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్లోనే అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించిన ముఖ్యమంత్రి.
అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన..క్లీన్ ఎనర్జీ రివల్యూషన్కి అనంతపురంలో భూమి పూజతో అంకురార్పణ చేశారు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన 6వ SIPB సమావేశంలో రూ.33,000 కోట్ల పెట్టుబడులతో కూడిన 19 ప్రధాన ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ముఖ్య రంగాలలో 35,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి.
గెస్ట్ లెక్చరర్లు సేవలకు న్యాయం చేయాలనే సంకల్పంతో జీతాలు పెంచిన ప్రభుత్వం. గత 10 సంవత్సరాలుగా గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని గంటకు రూ.375 కి పెంచడం ద్వారా నెల వారీ పారితోషికం గరిష్టంగా 10,000 నుండి ₹27,000 కు పెరిగింది. ఇది వారి ప్రతిభకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవం.
ప్రధాని మోదీతో లోకేష్ భేటీ - యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
అన్నమయ్య ప్రాజెక్ట్ మరమ్మతు పనుల కోసం రూ. 344 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు గారు.
రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది..రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి అని ప్రకటించిన నారా లోకేష్ గారు.!
కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్కు సీఎం వెళ్ళారు. అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్ధాలతో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు.
జూన్ 12న పిల్లల స్కూల్స్ తెరిచే ముందే, తల్లికి వందనం ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తాం. ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్న ప్రభుత్వం.
ట్విట్టర్ ద్వారా వచ్చిన ప్రజల వినతులపై వెంటనే స్పందించిన నారా లోకేష్ గారు – తక్షణ సహాయం.
అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన రెండో రోజు పర్యటనలో గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో ఉదయం 64వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మినిస్టర్ గారు.
ప్రభుత్వానికి సంబంధించిన పౌర సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంచాలని మంత్రి లోకేష్ గారు అధికారులను ఆదేశించారు, 400 సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందుబాటు.
ధనదాహంతో జగన్ ప్రవేశపెట్టిన నాసిరకం జే-బ్రాండ్ల లిక్కర్ స్కాంలో దొరికిపోయిన తాడేపల్లి ప్యాలెస్ తోడు దొంగలు అందరి మీద కూటమి ప్రభుత్వ ఉక్కుపాదం.
జై టిడిపి..జై చంద్రబాబు..జై కూటమి..✌️✌️
#idhimanchiprabhutvam #narachandrababunaidu #naralokesh #telugudesamparty #andhrapradesh #pawankalyan #narendramodi
✌
👍
2