
Venugopal Reddy Chenchu (NRITDP)
90 subscribers
About Venugopal Reddy Chenchu (NRITDP)
Before you are a leader, success is all about growing yourself. When you become a leader, success is all about growing others..😊😊
Similar Channels
Swipe to see more
Posts

మా ప్రభుత్వం ఈ వారంలో చేపట్టిన కార్యక్రమాల (మే 12 - మే 18) రిక్యాప్ – తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు.🔥 విజయవాడలో జంతు సంరక్షణ శాఖ మరియు గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ సంయుక్తంగా నిర్వహించిన Tech AI 2.0 కాన్క్లేవ్లో పాల్గొన్న చంద్రబాబు, రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్లోనే అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించిన ముఖ్యమంత్రి. అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన..క్లీన్ ఎనర్జీ రివల్యూషన్కి అనంతపురంలో భూమి పూజతో అంకురార్పణ చేశారు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన 6వ SIPB సమావేశంలో రూ.33,000 కోట్ల పెట్టుబడులతో కూడిన 19 ప్రధాన ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ముఖ్య రంగాలలో 35,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి. గెస్ట్ లెక్చరర్లు సేవలకు న్యాయం చేయాలనే సంకల్పంతో జీతాలు పెంచిన ప్రభుత్వం. గత 10 సంవత్సరాలుగా గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని గంటకు రూ.375 కి పెంచడం ద్వారా నెల వారీ పారితోషికం గరిష్టంగా 10,000 నుండి ₹27,000 కు పెరిగింది. ఇది వారి ప్రతిభకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవం. ప్రధాని మోదీతో లోకేష్ భేటీ - యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్ట్ మరమ్మతు పనుల కోసం రూ. 344 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు గారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది..రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి అని ప్రకటించిన నారా లోకేష్ గారు.! కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్కు సీఎం వెళ్ళారు. అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్ధాలతో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. జూన్ 12న పిల్లల స్కూల్స్ తెరిచే ముందే, తల్లికి వందనం ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తాం. ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్న ప్రభుత్వం. ట్విట్టర్ ద్వారా వచ్చిన ప్రజల వినతులపై వెంటనే స్పందించిన నారా లోకేష్ గారు – తక్షణ సహాయం. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన రెండో రోజు పర్యటనలో గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో ఉదయం 64వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మినిస్టర్ గారు. ప్రభుత్వానికి సంబంధించిన పౌర సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంచాలని మంత్రి లోకేష్ గారు అధికారులను ఆదేశించారు, 400 సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందుబాటు. ధనదాహంతో జగన్ ప్రవేశపెట్టిన నాసిరకం జే-బ్రాండ్ల లిక్కర్ స్కాంలో దొరికిపోయిన తాడేపల్లి ప్యాలెస్ తోడు దొంగలు అందరి మీద కూటమి ప్రభుత్వ ఉక్కుపాదం. జై టిడిపి..జై చంద్రబాబు..జై కూటమి..✌️✌️ #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #NaraLokesh #TeluguDesamParty #AndhraPradesh #PawanKalyan #NarendraModi

తిరుమల ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా, ప్రేమగా, గౌరవంగా స్వీకరిస్తారో… అలానే తెలుగుదేశం పార్టీ పదవి మా కార్యకర్తలకు ఒక గౌరవానికీ, బాధ్యతకీ ప్రతీకగా నిలుస్తుంది.. కుటుంబ సాధికార సారధి అయినా, కార్పొరేషన్ ఛైర్మన్ అయినా — ప్రతీ పదవిని మా కార్యకర్తలు ప్రేమతో, సేవాభావంతో స్వీకరిస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఒక గౌరవం, ఆ పార్టీ ప్రభుత్వంలో పదవి అంటే అది ఆత్మగౌరవానికి ప్రతీక. జై తెలుగుదేశం! జై చంద్రబాబు!! జై లోకేశ్!!! #TeluguDesamParty #AndhraPradesh #NaraLokeshForAP #ChandrababuNaidu #IdhiManchiPrabuthvam #TDPFamily

Beautiful Transformation of Andhra’s Rural Roads! 🚜🌾 Look at the newly built road from Bodasakurru to Bendamurlanka Etigattu, near Amalapuram - a big step forward for our villages! This smooth and well-built road is making life easier for villagers, connecting remote areas, and helping local development. It’s not just a road - it’s real progress that improves everyday life. This is true development — not just giving out free schemes, spreading false promises, or troubling people. 💚 Great job by the TDP Alliance Government! Big thanks to @ncbn sir for making this happen. #RealDevelopment #TDP #BetterRoads #CBNLeadership #AndhraProgress

తెలుగుదేశం మహానాడు పసుపుదళం పండగ, ఒక చరిత్ర..🔥 🔸 తెలుగుదేశం మహానాడు పార్టీ నాయకులు, లక్షల మంది కార్యకర్తల ఉత్సాహానికి నూతన బలం. 🔸 తెలుగుదేశం మహానాడు రాష్ట్ర, దేశ రాజకీయాలపై ప్రభావం చూపే తీర్మానాలు. 🌟 తెలుగు ప్రజల చరిత్రలో నిలిచిపోయిన మహానాడు సభలు: 1983 (హైదరాబాద్) – తొలి మహానాడు, ఎన్టీఆర్ విజయం తర్వాత పార్టీ ఆత్మవిశ్వాసానికి దారితీసింది. 1995 (విజయవాడ) – చంద్రబాబు నాయుడు నాయకత్వం వచ్చిన తరువాత తొలి మహానాడు, ఐటీ విప్లవాన్ని మొదలుపెట్టే సంకేతాలిచ్చింది. 2014 (హైదరాబాద్) – ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత టీడీపీ పునర్నిర్మాణ దిశగా అడుగులు వేసిన మహానాడు. 2022 (శ్రీకాకుళం) – ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం సందర్భంగా ఘనంగా నిర్వహించబడింది. 2025 (కడప ) - తెలుగుదేశం పార్టీ నవశకానికి, యువ నాయకత్వానికి నాంది కాబోతుంది. నాడు తెలుగు ప్రజల గౌరవంకోసం ఎన్టీఆర్ గారు!! నేడు తెలుగు ప్రజల అభివృద్ధి మా హక్కు – ప్రజల కోసం పనిచేయడమే మా లక్ష్యం అంటు చంద్రబాబు గారు!! రేపటి తెలుగు రాష్ట్రాల నవశకంకోసం యువతలో దూకుడు తీసుకొచ్చిన ప్రస్తుత నాయకుడు మా లోకేష్ గారు!! జై టీడీపీ.. జై మహానాడు.. జై చంద్రబాబు..✌️✌️ #TeluguDesamParty #Mahanadu2025 #AndhraPradesh #Kadapa #NaraLokesh #ChandrababuNaidu

గొర్రెలకైనా అర్థమవుతుంది! కానీ జగన్ మాయలో పడి, కళ్లూ, చెవులూ మూసుకున్న వైసీపీ పేటీఎం గ్యాంగ్కి, నాయకులకు మాత్రం జగన్ అసలు రూపం ఇప్పటికీ అర్థంకావడం లేదు!! కుట్రలు, కుట్ర రాజకీయాలు.. కేసులు, కాక్చసాధింపు చర్యలు చేసిందే మీరు, మా కూటమి ప్రభుత్వానికి ఆ పాపం ఎందుకు.!! వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసినవి, దాని వల్ల ఇరుక్కొని తనకలాడుతున్నది ఎవరో చుడండి..👇👇👇 ⛔️అవినీతితో పాలనతో రాష్ట్రం బలి.. ⛔️ అరాచక పాలనతో సామన్యులు రోడ్డుపాలయ్యారు... ⛔️ భూతుల రాజకీయంతో నాయకులు చెరపాలయ్యారు.. ⛔️ చట్టం, క్రమశిక్షణ గాలికొదిలేసిన పాపానికీ మహిళలు బలి. ⛔️ లిక్కర్ స్కామ్లతో అధికారులు బలి.. ⛔️ కుట్ర రాజకీయాలతో ప్రతిపక్ష పార్టీ నాయకులు బలి.. ⛔️ చేతగాని పరిపాలనతో రాష్ట్ర భవిష్యత్తు బలి.. ⛔️ కల్తీ మద్యం వల్ల అమాయకుల ప్రాణాలు పోయాయి.. ⛔️ రాజా రెడ్డి రాజ్యాంగంతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన పాపం జగన్ రెడ్డిది.. ఇలాంటి పరిస్థితులు తెచ్చిన వ్యక్తి, ఆస్తి కోసం, రాజకీయ లాభం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం సొంత చెల్లిని, అమ్మని రోడ్డుకి లాగిన వ్యక్తి, మీకు, నమ్మిన ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పండి?? అరేయ్ బాబు, ఒక్కసారి బుర్రపెట్టి ఆలోచించండి, జగన్ నమ్మిన వాళ్లెవరైనా చివరకు బాగుపడ్డారా? జగన్ రెడ్డిని నమ్మిన ఎవడు బాగుపడినట్లు చరిత్రలో లేదు, ఎవడైనా అస్సాం పొవాల్సిందే..!! మీ వేణుగోపాల్ రెడ్డి చెంచు (NRITDP) #YSJaganLiquorScam #YSJaganDarkGovernance #YSJaganLootedAP #YSJaganCriminalPolitics #JaganFailedCM

5 సంవత్సరాల అరాచకం తరువాత ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడగలుగుతున్న, డిమాండ్ చేయగలుగుతున్న విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు.!! గత 5 సంవత్సరాలు.. "తెలుగు మీడియం" ను కనుచూపుమేరలో కనపడకుండా, ఆ మాటే వినపడకుండా చేసినా... పాతిక వందల రూపాయల ప్రమోషన్ లు ఇచ్చినా.. ఏకపక్షంగా 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో కలిపినా.. నాడు-నేడు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా .... గతంలో Civil ఇంజనీర్లు చేసే పనులు చేయించి HM లను వేధించినా... బ్రాందీ షాపుల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీ లు వేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన.. క్షేత్రస్థాయి పర్యటనలంటూ ఇల్లిల్లూ తిరిగి టీచర్లను గ్రామాల్లో చులకన చేసినా...ఎన్నికల సమయంలో కూడా ఇదే పద్దతి కంటిన్యూ చేసినా.. మెరుగయిన PRC తరువాత సంగతి .... PRC Copy కూడా ఇవ్వకుండా PRC పై చర్చలకు పిలిచినా.... దేశ చరిత్రలోనే మొదటి సారిగా IR కన్నా ఫిట్మెంట్ తగ్గించినా.... ఇంకా పలురకాల కోతలు విధించినా...ఇంకా ఎన్నో చేసినా ఇలాంటి చర్చల వాతావరణమే లేదు.. అప్పుడప్పుడు అమాత్యుల వారు T Shirt వేసుకొని కూర్చొని ఉండటం..ఎదురుగా నిలబడి మాట్లాడే ఫోటోలు మాత్రమే అగుపించేవి.🤔 గత 5 సంవత్సరాలు తమకు ఎదురుతిరిగిన లేదా తమను ప్రశ్నించిన ఉపాధ్యాయ సంఘాల వారిపై ముప్పేట దాడినే జరిగింది కదా?? *సంఘాల నాయకులరా మా కాళ్ళు పట్టుకోవాలి అనే అవమానకరమైన మాటలు ఈ ప్రభుత్వం లో లేవు, మీ దగ్గర పనికిమాలిన పనులు చేయించే సంస్కృతికూడా లేదు ఆలోచించండి. కూటమి ప్రభుత్వంలో అన్నా అని ఆప్యాయంగా పిలిచి, చర్చలకు సిద్ధంగా ఉన్న యువనాయకుడు ... విద్యాశాఖను బాగు చేద్దామనే మంచి ఉద్దేశంతో పనిచేస్తున్న మంత్రివర్యులు @naralokesh గారికి సహకరించి పాఠశాలల పునరుజ్జీవానికి అందరం కలసి కృషి చేద్దాం. అందరం కలిశి రేపటి భవిష్యత్తుకోసం పనిచేద్దాం.. వైసీపీ మాయలో పడి రోడ్డుమీదకు రాకండి.. ఏదయినా మాట్లాడుకుందాం , ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళదాం..✌️✌️ #TeluguDesamParty #NaraLokeshForAP #AndhraPradesh #NaraLokesh #NaraChandraBabuNaidu #BeMindful

మినీ మహానాడు జోష్ చూస్తుంటే… ఇక కడప మేగా మహానాడు ఎలా ఉండబోతుందో ఊహించగలమా?! అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా… కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా… నాయకులు అండగా ఉన్నా, లేకపోయినా… జెండా పడిపోకుండా, పార్టీ భవిష్యత్తు కోసం పోరాడే నిస్వార్థమైన కార్యకర్తలు - మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. ఇవే మన తెలుగుదేశం పార్టీకి అసలైన బలం! పార్టీ అంటే ప్రేమ, పెద్దాయన అంటే గౌరవం, లోకేశ్ అన్న అంటే నమ్మకం! ఈ మూడు విలువల మీదే నిలబడిన కార్యకర్తలు - నేటి నడక, రేపటి విజయానికి మార్గం అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు ! కడపలో జరగబోయే మహానాడు మన పార్టీలో కొత్త ఉత్సాహం నింపబోతుంది, నవ చైతన్యానికి నాంది పలుకబోతుంది! నూతన శకం మొదలవబోతుంది! ఏమంటారు తమ్ముళ్లూ... రెడీనా? జై టిడిపి! జై చంద్రబాబు! జై లోకేశ్! తెలుగుదేశం పార్టీ కదలాలి — కడప కోటలు దద్దరిల్లాలి! #TeluguDesamParty #Mahanadu2025 #NaraLokeshForAP #NaraChandraBabuNaidu

While most walk the usual path, it’s those who go the extra mile that rise to greatness. Very few leaders take that extra step for their loyal party workers — and among them, @naralokesh Anna stands tall. 😍😍 True to his word, yesterday he fulfilled his promise to the family of Thota Chandrayya. Today, he visited the family of Balakoti Reddy Anna, a dedicated TDP leader who was brutally murdered by YSRCP goons, and offered his heartfelt condolences. Lokesh assured them of his lifelong support and stood by them not just as a leader, but as one of their own. He also reaffirmed his commitment to personally connect with grassroots party workers and be there for them in both good times and bad. A genuine leader for a new era in politics. Keep going strong, Anna! #NaraLokesh #TDP #TrueLeader #PublicService #StandByWorkers

ప్రణాళిక బద్ధంగా, నిర్దిష్టమైన గమ్యంతో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు.!! 2029లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తున్నాం, సందేహమే లేదు. 🔥🔥 గతం ఒక లెక్క, ఇప్పటి లెక్క వేరు. పార్టీకి యువరక్తం వచ్చింది. అడ్డుకోవడం ఎవరి తరం కాదని మరోసారి నిరూపించబోతున్నాం. జై టిడిపి 💛 జై చంద్రబాబు 🙏 జై లోకేశ్ 💪 #TeluguDesamParty #NaraLokesh #ChandrababuNaidu #NaraLokeshForAP #AndhraPradesh

నాడు #Kia నేడు #RenewCorp 👏👏 అనంతపురం జిల్లా దశ, దిశా మారుస్తున్న @ncbn గారి ప్రభుత్వం. అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన..🔥🔥 క్లీన్ ఎనర్జీ రివల్యూషన్కి అనంతపురంలో భూమి పూజతో అంకురార్పణ చేశారు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. నిజంగా మీ శ్రమకు మా హృదయ పూర్వక శుభాభినందనలు @naralokesh అన్న అండ్ @ravi_gottipati గారు. Cc: @ReNewCorp #APWelcomesReNew #AndhraPradesh #APRenewableHub #APInvestments #IdhiManchiPrabhutvam #NaraLokesh #andhraprdesh