
Venugopal Reddy Chenchu (NRITDP)
May 20, 2025 at 12:44 AM
తెలుగుదేశం మహానాడు పసుపుదళం పండగ, ఒక చరిత్ర..🔥
🔸 తెలుగుదేశం మహానాడు పార్టీ నాయకులు, లక్షల మంది కార్యకర్తల ఉత్సాహానికి నూతన బలం.
🔸 తెలుగుదేశం మహానాడు రాష్ట్ర, దేశ రాజకీయాలపై ప్రభావం చూపే తీర్మానాలు.
🌟 తెలుగు ప్రజల చరిత్రలో నిలిచిపోయిన మహానాడు సభలు:
1983 (హైదరాబాద్) – తొలి మహానాడు, ఎన్టీఆర్ విజయం తర్వాత పార్టీ ఆత్మవిశ్వాసానికి దారితీసింది.
1995 (విజయవాడ) – చంద్రబాబు నాయుడు నాయకత్వం వచ్చిన తరువాత తొలి మహానాడు, ఐటీ విప్లవాన్ని మొదలుపెట్టే సంకేతాలిచ్చింది.
2014 (హైదరాబాద్) – ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత టీడీపీ పునర్నిర్మాణ దిశగా అడుగులు వేసిన మహానాడు.
2022 (శ్రీకాకుళం) – ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం సందర్భంగా ఘనంగా నిర్వహించబడింది.
2025 (కడప ) - తెలుగుదేశం పార్టీ నవశకానికి, యువ నాయకత్వానికి నాంది కాబోతుంది.
నాడు తెలుగు ప్రజల గౌరవంకోసం ఎన్టీఆర్ గారు!!
నేడు తెలుగు ప్రజల అభివృద్ధి మా హక్కు – ప్రజల కోసం పనిచేయడమే మా లక్ష్యం అంటు చంద్రబాబు గారు!!
రేపటి తెలుగు రాష్ట్రాల నవశకంకోసం యువతలో దూకుడు తీసుకొచ్చిన ప్రస్తుత నాయకుడు మా లోకేష్ గారు!!
జై టీడీపీ.. జై మహానాడు.. జై చంద్రబాబు..✌️✌️
#telugudesamparty #mahanadu2025 #andhrapradesh #kadapa #naralokesh #chandrababunaidu