Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
May 16, 2025 at 04:22 PM
ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి Daggubati Purandeswari గారు, రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో కలసి సుమారు మూడు కిలోమీటర్ల మేర నడిచారు. వేలాది మంది ప్రజలు, నాయకులు ఈ ర్యాలీలో పాల్గొని భారత్ మాతాకీ జై అంటూ నినదించారు. #operationsindoor #janasenaparty #indianarmy

Comments