
Telangana Congress
May 18, 2025 at 10:10 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం సంఘటనలో మరణించిన బాధిత
కుటుంబాలకు ఒక్కక్కరికి రూ .5 లక్షల ఎక్స్ గ్రేషియా పప్రకటించారు.
ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి అధికారులతో నిరంతరం సమీక్ష చేస్తున్నారు.
👍
🙏
❤️
😂
😢
56