
Telangana Congress
June 3, 2025 at 01:24 PM
*గాంధీ భవన్*
*సామా రామ్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ మీడియా కమిటీ ఛైర్మన్*
*మాజీ ఐపిఎస్ Rs ప్రవీణ్.. ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు*
*దళిత పిల్లల పేర్ల మీద వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు పక్కదారి మళ్ళించారు.*
అంబేద్కర్ పేరుచెప్పి...ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు
*కేంద్రం CAG నివేదిక లో పొందుపర్చిన అంశాలే బయట పెడుతున్నాం*
ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు రెండు స్కూళ్లు, ఒక కాలేజీ లో కోడింగ్ శిక్షణ పేరుతో ఏడాదికి 4.5 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఒక్క పాఠశాలలో మాత్రమే శిక్షణ ఇచ్చారు*
ఒకే పాఠశాలలో మాత్రమే కోడింగ్ శిక్షణ అందించారు కానీ మూడు సంస్థల్లో ఇచ్చినట్టుగా ఏడాదికి 4.5కోట్ల బిల్లులు చెల్లించారు.
*240 మంది పిల్లలకు కోడింగ్ చేస్తే ఏడాదికి 4.5 కోట్లు అవుతాయా..?*
*ఈ - టెండర్ ప్రక్రియను ఏనాడు కూడా పాటించలేదు*
అంబేద్కర్ పేరు చెప్పి...దళిత విద్యార్థుల పేర్లపై లూటీ చేశారు
ఆయన విధానంలో ఆర్ధిక శాఖ అనుమతి కూడా లేదు
*ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించాలి*
* టాపర్ లైసెన్సెస్ పేరు మీద ఐఐటీ.. జేఈఈ, నీట్ ఆన్లైన్ కోర్స్ కి 20 కోట్లు ఖర్చు పెట్టారు.. టెండర్ లేదు.. ఆర్ధిక శాఖ అనుమతి లేదు.*
*మా ప్రజా ప్రభుత్వం లక్ష 52 వేల మంది విద్యార్ధులకు రాస్బెరీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వం పై రూపాయి ఆర్ధిక భారం లేకుండా కోడింగ్ శిక్షణ ఇస్తున్నాం*
*కాగ్ ప్రభుత్వం నివేదిక కోరింది*
*సమ్మర్ క్యాంప్ ల పేరు మీద కూడా నిధులు పక్కదారి పట్టించారు*
*11 ఏండ్లలో sc గురుకుల లో 100 శాతం ఆక్యుపెన్సీ లేదు..కానీ ఇప్పుడు సీట్లు అన్నీ భర్తీ అయ్యాయి*
యూనిఫాం..దుప్పట్లు కూడా RS ప్రవీణ్ వదిలి పెట్టలేదు.
👍
❤️
😮
😂
😢
32