Telangana Congress
Telangana Congress
June 3, 2025 at 01:24 PM
*గాంధీ భవన్* *సామా రామ్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ మీడియా కమిటీ ఛైర్మన్* *మాజీ ఐపిఎస్ Rs ప్రవీణ్.. ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు* *దళిత పిల్లల పేర్ల మీద వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు పక్కదారి మళ్ళించారు.* అంబేద్కర్ పేరుచెప్పి...ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు *కేంద్రం CAG నివేదిక లో పొందుపర్చిన అంశాలే బయట పెడుతున్నాం* ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు రెండు స్కూళ్లు, ఒక కాలేజీ లో కోడింగ్ శిక్షణ పేరుతో ఏడాదికి 4.5 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఒక్క పాఠశాలలో మాత్రమే శిక్షణ ఇచ్చారు* ఒకే పాఠశాలలో మాత్రమే కోడింగ్ శిక్షణ అందించారు కానీ మూడు సంస్థల్లో ఇచ్చినట్టుగా ఏడాదికి 4.5కోట్ల బిల్లులు చెల్లించారు. *240 మంది పిల్లలకు కోడింగ్ చేస్తే ఏడాదికి 4.5 కోట్లు అవుతాయా..?* *ఈ - టెండర్ ప్రక్రియను ఏనాడు కూడా పాటించలేదు* అంబేద్కర్ పేరు చెప్పి...దళిత విద్యార్థుల పేర్లపై లూటీ చేశారు ఆయన విధానంలో ఆర్ధిక శాఖ అనుమతి కూడా లేదు *ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించాలి* * టాపర్ లైసెన్సెస్ పేరు మీద ఐఐటీ.. జేఈఈ, నీట్ ఆన్లైన్ కోర్స్ కి 20 కోట్లు ఖర్చు పెట్టారు.. టెండర్ లేదు.. ఆర్ధిక శాఖ అనుమతి లేదు.* *మా ప్రజా ప్రభుత్వం లక్ష 52 వేల మంది విద్యార్ధులకు రాస్బెరీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వం పై రూపాయి ఆర్ధిక భారం లేకుండా కోడింగ్ శిక్షణ ఇస్తున్నాం* *కాగ్ ప్రభుత్వం నివేదిక కోరింది* *సమ్మర్ క్యాంప్ ల పేరు మీద కూడా నిధులు పక్కదారి పట్టించారు* *11 ఏండ్లలో sc గురుకుల లో 100 శాతం ఆక్యుపెన్సీ లేదు..కానీ ఇప్పుడు సీట్లు అన్నీ భర్తీ అయ్యాయి* యూనిఫాం..దుప్పట్లు కూడా RS ప్రవీణ్ వదిలి పెట్టలేదు.
👍 ❤️ 😮 😂 😢 32

Comments