
Telangana Congress
June 10, 2025 at 04:06 AM
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డ్ స్థాయిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు జరిగాయి.
రాష్ట్రంలో ఉన్న 8,378 కొనుగోలు కేంద్రాల నుండి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది.
దీనికి గాను 2.33 లక్షల మంది రైతులకు 15,121 కోట్ల చెల్లింపులు జరిగాయి. 2023 తో పోలిస్తే 13 లక్షల మెట్రిక్ టన్నులు అధికం కాగా..
బి.ఆర్.ఎస్ పాలనతో పోలిస్తే అదనంగా 9,139 కోట్ల చెల్లింపులు జరిగాయి.
👍
❤️
14