
PALLA RAJESHWAR REDDY
June 17, 2025 at 12:01 PM
హైదరాబాద్ తేది:(17-6-2025)
ఎమ్మెల్యే పల్లా గారిని పరామర్శించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు
హైదరాబాద్:
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల స్వల్ప ప్రమాదానికి గురై హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందు తున్న జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని మంగళవారం
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పరా మర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా గారిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంటా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఉన్నారు.
