
Mahanaadu Media Breaking News
June 17, 2025 at 09:10 AM
*రేపు తెలంగాణ సచివాలయంలో అఖిలపక్ష ఎంపీల భేటీ.*
*( Mahanaadu Media )*
*బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో సమావేశం.*
*పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్.*
*ఆల్ పార్టీ ఎంపీల అభిప్రాయాలు తెలుసుకోనున్న ఉత్తమ్.*
*సమావేశానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఆహ్వానం.*
*#mahanaadumedia*