
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
June 14, 2025 at 11:37 AM
అర్హత ఉండి కూడా ఎవరికైతే తల్లికి వందనం అనర్హులుగా చూపిస్తుందో అటువంటివారు సచివాలయంలో అర్జీ పెట్టుకునే మెసులుబాటు కలదు. అటువంటి వారి ఫిర్యాదులు పరిష్కరించి 26వ తేదీ లోపు అమౌంట్ జమ చేయటం జరుగుతుంది.
😂
👍
🙏
❤️
16