AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
                                
                            
                            
                    
                                
                                
                                June 14, 2025 at 11:37 AM
                               
                            
                        
                            అర్హత ఉండి కూడా ఎవరికైతే తల్లికి వందనం అనర్హులుగా చూపిస్తుందో అటువంటివారు సచివాలయంలో అర్జీ పెట్టుకునే మెసులుబాటు కలదు. అటువంటి వారి ఫిర్యాదులు పరిష్కరించి 26వ తేదీ లోపు అమౌంట్ జమ చేయటం జరుగుతుంది.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            😂
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        16