
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
June 15, 2025 at 02:11 PM
⁉️ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పూర్తి అయిన విద్యార్థులకు తల్లికి వందనం వర్తించదు. వారు ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యే కోర్సును బట్టి ఫీజు రియంబర్స్మెంట్ (గతంలో విద్యా దీవెన) వర్తిస్తుంది. చదువు ఇంటర్ తో ఆపేస్తే తదుపరి ఎటువంటి పథకం వర్తించదు.
😂
👍
🙏
😢
❤️
31