AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
                                
                            
                            
                    
                                
                                
                                June 15, 2025 at 02:11 PM
                               
                            
                        
                            ⁉️ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పూర్తి అయిన విద్యార్థులకు తల్లికి వందనం వర్తించదు. వారు ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యే కోర్సును బట్టి ఫీజు రియంబర్స్మెంట్ (గతంలో విద్యా దీవెన) వర్తిస్తుంది. చదువు ఇంటర్ తో ఆపేస్తే తదుపరి ఎటువంటి పథకం వర్తించదు.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            😂
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            😢
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        31