
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
June 16, 2025 at 02:02 AM
📊 *తల్లికి వందనం పథకం సంబంధించి ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నట్లయితే* అటువంటి వారి వివరాలు DEO/MEO స్థాయిలో పరిశీలన చేసి అమ్మఒడి అమౌంట్ జమ చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
అనాధ శరణాలయాలలో చదువుతున్న పిల్లలకి కూడా వెరిఫికేషన్ తర్వాత జమ చేయనున్న ప్రభుత్వం.
⁉️ *తల్లికి వందనం అమౌంట్ పడలేదా అయితే ఇలా చేయండి* 👇
https://studybizz.com/schemes/is-thalliki-vandanam-amount-credited/
**Join us on WhatsApp**
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🙏
1