YBR Education Telugu
June 13, 2025 at 06:01 AM
*సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మార్గదర్శకాలు విడుదల.* *సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయం.* *ఈనెల 30 లోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం.* *మిగులు ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు పంపనున్న ప్రభుత్వం.*

Comments