
YSR Congress Party
June 20, 2025 at 04:04 PM
జగన్ కాన్వాయ్ వల్ల, పర్యటన వల్ల ఇద్దరు మృతి చెందారని టీడీపీ వాళ్లు అంటున్నారు. శింగయ్య ప్రైవేట్ వెహికల్ తగలడం వల్ల చనిపోయారని, కాన్వాయ్ వల్ల కాదని గుంటూరు ఎస్పీ చెప్పారు. జయవర్థన్ రెడ్డి గుండెపోటుతో మరణించాడు. చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్ల ఎంతో మంది చనిపోలేదా? జగన్ గారి పర్యటన అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం?
-గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే
#tdpfakenewsfactory
👍
❤️
😂
🙏
20