Keshaboina Sridhar BJP 
                                
                            
                            
                    
                                
                                
                                June 14, 2025 at 07:43 AM
                               
                            
                        
                            -ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు
-- అహ్మదాబాద్ విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ ఆదేశాలు జారీ 
- భారత్లోని అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశం
- తనిఖీలు చేపట్టి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసిన డీజీసీఏ