Keshaboina Sridhar BJP 
                                
                            
                            
                    
                                
                                
                                June 20, 2025 at 12:41 AM
                               
                            
                        
                            ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం–2025ను పురస్కరించుకుని, ఉక్కు మరియు బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో జూన్ 20 ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే 24 గంటల కౌంట్డౌన్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించాము.
ఈ కార్యక్రమంలో నేను (Keshaboina Sridhar) మరియు Kranthi Kiran N. Anand Chinna గారు స్వచ్ఛందంగా పాల్గొన్నాము.
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        1