AP News
AP News
June 16, 2025 at 12:26 PM
కాకినాడ జిల్లా కాకినాడ *గండేపల్లి జాతీయ రహదారి పై కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత. *రూ.8,26,700 విలువయిన 110.640 కేజీల గంజాయి,నాలుగు సెల్ ఫోన్ లు స్వాధీనం *నలుగురు వ్యక్తలు అరెస్ట్

Comments