
AP News
June 16, 2025 at 12:26 PM
బ్రేకింగ్
పార్వతీపురం మన్యం జిల్లా
కురుపాం మండలం బొడ్డమానుగూడ చెరువులో చేపల కోసం దిగి ఇద్దరు గిరిజన బాలికలు మృతి..
బిడ్డిక సునంద, మండంగి జెస్సికగా గుర్తింపు
మొండెంఖల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించిన వైద్యులు..