AP News
AP News
June 16, 2025 at 12:26 PM
బ్రేకింగ్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం బొడ్డమానుగూడ చెరువులో చేపల కోసం దిగి ఇద్దరు గిరిజన బాలికలు మృతి.. బిడ్డిక సునంద, మండంగి జెస్సికగా గుర్తింపు మొండెంఖల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించిన వైద్యులు..

Comments