Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
June 18, 2025 at 07:44 AM
రూ.3,000 చెల్లిస్తే ఏడాదికి 200 ట్రిప్పులు హైవేలపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3,000 చెల్లించి ఫాస్టాగ్ బేస్డ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారి పైనైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి . Rajmarg Yatra App నుంచి పాస్ తీసుకోవచ్చన్నారు.

Comments