
Dev Tv
June 21, 2025 at 07:42 AM
*తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు*
హైదరాబాద్ జూన్ 21,2025: తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2 శాతం డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించారు. ఈ పెంపు జనవరి 1నుంచి అమలులోకి వస్తుంది.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని మొత్తం 71,417 మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. డీఏ పెంపుతో ఉద్యోగుల పేమెంట్లు కొంతవరకు పెరగనున్నాయి. పెరిగిన డీఏను త్వరలోనే వేతనాల్లో చేర్చనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
