TGEMPLOYEES
June 16, 2025 at 02:16 PM
* *జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం* * దేశంలో రెండు విడతల్లో జనగణన * జనగణనతో పాటు కులగణనకు నిర్ణయం * జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లో 2026 అక్టోబర్ 1 నాటికి ముగియనున్న జనగణన * 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానున్న జనగణన #
Image from TGEMPLOYEES: * *జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం*  * దేశంలో రెండు వి...
👍 3

Comments