ManaTDP App - Official
ManaTDP App - Official
June 17, 2025 at 02:34 AM
- 5 లక్షల మంది యోగాసనాలతో వరల్డ్ రికార్డు సృష్టిద్దాం రండి.. క్షేత్రస్థాయిలో యోగా డే సన్నద్ధతను సమీక్షించిన సీఎం చంద్రబాబు. - ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి ..పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు. - "యోగా డే" కు హాజరయ్యే ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక సంరక్షకుడిని నియమించాలి.. అధికారులకు సూచించిన ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. - సత్యమేవ జయతే సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ టీడీపీ..తనపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులపై స్పందించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు . - "తల్లికి వందనం" పథకం వలన మైనారిటీలకు 54% అదనపు లబ్ది.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bit.ly/3FZI5Yk #telugudesamepaper #chaitanyarathamepaper
Image from ManaTDP App - Official: - 5 లక్షల మంది యోగాసనాలతో వరల్డ్ రికార్డు సృష్టిద్దాం రండి.. క్షేత్రస్...
👍 🙏 ❤️ 16

Comments