
ManaTDP App - Official
June 17, 2025 at 10:16 AM
దేశ రక్షణలో ప్రాణాలర్పించిన జవాన్ మురళీనాయక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. చంద్రబాబు గారు మాటిచ్చిన విధంగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షలతో పాటు ఇంటి స్థలం పట్టా మురళీనాయక్ తల్లిదండ్రులకు మంత్రి సవిత అందజేశారు.
#muralinaik
#indianarmy
#chandrababunaidu
#andhrapradesh
🙏
👍
❤️
23