ManaTDP App - Official
ManaTDP App - Official
June 18, 2025 at 03:04 PM
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. #naralokeshindelhi #naralokesh
Image from ManaTDP App - Official: కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక...
👍 ❤️ 🙏 ✌️ 20

Comments