ManaTDP App - Official
                                
                            
                            
                    
                                
                                
                                June 21, 2025 at 06:42 AM
                               
                            
                        
                            ప్రధాని మోదీ గారి సమక్షంలో గుజరాత్ లోని సూరత్ రికార్డును ఏపీలోని విశాఖ బ్రేక్ చేసింది. ఈ సందర్భంగా యోగాంధ్రను విజయవంతం చేయడంలో మంత్రి లోకేష్ కృషిని ప్రధాని ప్రశంసించారు. యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు మించి ప్రజలు పాల్గొనేలా చేయడం లోకేష్ కార్యదక్షతను చాటిందని ఆయన అన్నారు. 
#apbreaksworldrecord 
#yogandhraworldrecord 
#yogandhra
#internationalyogaday 
#narendramodi 
#chandrababunaidu 
#naralokesh
#andhrapradesh
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            🎉
                                        
                                    
                                    
                                        8