Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
June 15, 2025 at 05:33 AM
ఈ నెల 21 వ తేదీన విశాఖపట్నం లో జరగబోయే ప్రపంచ యోగా దినోత్సవం ఏర్పాట్ల పై విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు శ్రీ బీద రవిచంద్ర గారు, మంతెన వెంకట సత్యనారాయణ రాజు గారు, మారిటైం బోర్డ్ ఛైర్మన్ శ్రీ దామాచర్ల సత్య గారు, విశాఖ కలెక్టర్ శ్రీ హరేంద్ర ప్రసాద్ VMRDA ఛైర్మన్ శ్రీ ప్రణవ్ గోపాల్ గార్లతో కలిసి శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు.
👍 2

Comments