
Bhumireddy Rama Gopal Reddy
June 15, 2025 at 01:54 PM
విశాఖపట్నం యోగాంధ్ర జూన్ 21 కార్యక్రమంలో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ కి వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసేలా అధికారులతో సమావేశం నిర్వహించిన శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు.
❤️
👍
2