
INC TELANGANA
June 17, 2025 at 06:54 AM
గ్రామీణ తెలంగాణ ఏకమై
ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది.
రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం.
నిధుల కొరత ఉన్నా.. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం.
పదేళ్లు సంక్షోభంలో ఉన్న రైతులను తిరిగి నిబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే..
తెలంగాణను నాశనం చేసినవారికి ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు.
- రైతు నేస్తం కార్యక్రమంలో
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు.

🙏
👍
❤️
😂
7