
INC TELANGANA
June 20, 2025 at 12:49 PM
ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో పెరిగిన విశ్వాసం
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం దిగ్విజయం
ఇంటింటికి తిరుగుతూ బడీడు చిన్నారులు, డ్రాప్ అవుట్
పిల్లలను గుర్తించి ఆయా స్కూళ్లలో చేర్పించిన టీచర్లు
ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి పెద్ద సంఖ్యలో చేరిన విద్యార్థులు
మంచిర్యాలలో 5,804, ఆదిలాబాద్ 5,816 మంది, ఆసిఫాబాద్ లో 2,928,
నిర్మల్ లో 2534 మంది విద్యార్థులు చేరిక

👍
🙏
😂
17