BUYYANI MANOHAR REDDY
                                
                            
                            
                    
                                
                                
                                June 2, 2025 at 10:29 AM
                               
                            
                        
                            *తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తాండూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు.*
*అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు..*