
T News
June 21, 2025 at 07:06 AM
*పోలీసుల దాష్టీకానికి 6 నెలలుగా కోలుకోని యువకుడు*
6 నెలల క్రితం ఒక గొడవలో మంథని పోలీసులు తల్లితండ్రుల ముందే కొట్టారని ఆత్మహత్యకు పాల్పడిన మంథని శ్రీపాద కాలానికి చెందిన రాజ్ కుమార్
6 నెలలుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజ్ కుమార్
*రాజ్ కుమార్ పరిస్తితి విషమించడంతో తన కొడుకు స్తితికి మంథని పోలీసులే కారణమని తల్లితండ్రుల ఆవేదన*
అంబులెన్సులో కుమారునితో మంథని చౌరస్తాలో వద్ద బాధితుల నిరసన
పోలీసులు స్టేషన్లో బాధితులతో మాట్లాడుతున్న పోలీసులు.
👍
😢
2