State Volunteer Family
3.6K subscribers
About State Volunteer Family
గ్రూప్ యొక్క ముఖ్య ఉద్ద్యేశం: 1.ఒక నమ్మకమైన నిజాయితీ గ్రూప్ గా ఈ గ్రూప్ ఉండాలి. 2.రాష్ట్రం లో ప్రతి ఒక్క వాలంటీర్ కీ ఈ గ్రూప్ ఉపయోగపడాలి. 3.రాష్ట్రo లో ఏ వాలంటీర్ కీ ఎటువంటి సమస్య వచ్చిన ఈ గ్రూప్ పరిష్కరించే విదంగా ఉండాలి.
Similar Channels
Swipe to see more
Posts
వాట్సాప్ గవర్నెన్స్ లో రేషన్ కార్డుల సేవలు ఆప్షన్ మొదలు. రేషన్ కార్డుల మార్పులు చేర్పుల సేవలు వాట్సాప్ గవర్నెన్స్ లో ఆప్షన్ మొదలైంది. WhatsApp Number : 9552300009

*దేశంలో విజృంభిస్తున్న కరోనాతో ఇప్పటివరకు నలుగురు మృతి. దేశంలో ప్రస్తుతం 1009 యాక్టివ్ కేసులు. కేరళలో 403, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, కర్నాటకలో 47 యాక్టివ్ కేసులు*
*Rice card update ≈ రైస్ కార్డు యాడ్డింగ్ కి పెళ్లి ఐన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ మరియు ఫోటో రెండు కూడా అవసరం లేదు. నిన్నటి వరకు ఫోటో మరియు సర్టిఫికెట్ రెండు తప్పనిసరి. నేటి నుంచి మార్పులు వచ్చాయి గమనించగలరు*
*ఏపీలో ఇక రేషన్ వ్యాన్లు ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేసే విధానం రద్దు : మంత్రి నాదెండ్ల మనోహర్* ఏపీలో రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని,రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళవారం మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి వివరించారు. జూన్ 1వ తేదీ నుంచి 15 వరకు చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని, 66 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు డోర్ డెలివరీ చేస్తామన్నారు. రాష్టంలో మొత్తం 9,260 వాహనాలను ఉచితంగా ఆయా లబ్దిదారులకు బదలాయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Jnamabhumi App 2.1 Updated to Version 27.05.2025 Link - https://play.google.com/store/apps/details?id=in.apcfss.jnb.bio
➥ అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఈ రోజు మహానాడు లొ చేశారు. ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ➥ పీఎం కిసాన్ యోజనతో కలిసి అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి మూడు విడతల్లో రూ.20 వేలు రైతులకు అందిస్తామని ప్రకటించారు. ➥ ఈ ఏడాదికి సంబంధించి పీఎం కిసాన్ యోజన తొలి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే.. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా అప్పుడు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. *మీ పేరు ఉందొ? లేదో? సొంతంగా చెక్ చేసుకోండి* 👇🏼 https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
*For Media Invitation* *గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ అంశంపై గ్రామ, వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ల శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి గారు నేడు (21.05.2025) సా. 5 గం.లకు మీడియా సమావేశం నిర్వహిస్తారు.* *స్థలం : వెలగపూడి సచివాలయం 3 వ బ్లాక్, 1వ అంతస్తులోని మంత్రి గారి పేషీ*